Saturday, April 6, 2013

'పంజా' నటుడు 'బహుబలి'లో ముఖ్య పాత్రలో...

'పంజా' నటుడు 'బహుబలి'లో ముఖ్య పాత్రలో...


ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'బాహుబలి' . ఈ సినిమాలో నటుడు అడవి శేషు ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు సెలెక్ట్ చేసినట్లు సమాచారం. 'కర్మ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ హీరో మంచి పీరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పవన్ హీరోగా వచ్చిన 'పంజా' చిత్రం శేషు సైకో పాత్రలో నటించాడు. ఈ చిత్రం హిట్ అవ్వకపోయినా అతని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ చిత్రాన్ని చుసిన రాజమౌళి 'బహు బలి' చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించేదుకు శేషుని ఎంపిక చేశాడు. ఈ చిత్రంలో శేషు లుక్ పూర్తిగా వెరైటీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment